| భక్తి ప్రభావం |
|
|
|
|
మీకు తెలుసా
ప్రపంచంలో అనేక మతసాంప్రదాయాల వ్యవస్థలలో ప్రజలు ఆదుర్దాపడడం, అట్లాకాకుండా
ప్రజలు విశేషాలను వినడంలో, చూడటంలో , చెప్పడంలో, చేతలలో వీటన్నిటికీ సన్నిహితమైన
అనురూపత ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్రియ పథంలో అనేక మతాలనుసారం విభిన్న
అభిప్రాయాలున్నాయి. హిందూ సాంప్రదాయంలో కొన్ని సందర్భాలలో దృశ్య, వాక్కు
పరిధిదూరం బట్టి జనంలో ఇబ్బందికరం వ్యాప్తి చెందుతుంది. కరళీ విజ్ఞాన చరిత్ర, మరియు
చరిత్ర రాతలలో కూడా వ్యాప్తి చెందడానికి అవకాశముంది. కవి సూరదాసు యొక్క గొప్దతనం,
ఆయన పరమ కృష్ణ భక్తుడని తెలియజేసింది. సూరదాసుకు వల్లభాచార్యులవారు తారస పడుట
వలన కృష్ణుడి దర్శనం కలిగింది. ఆ పరమభక్తుని యొక్క మహిమ తెలియని వారైన,
వల్లభాచార్యుని మనుమడుసూరదాసునికి పరీక్ష పెట్టాడు. శ్రీ కృష్ణుడి విగ్రహముపై వస్త్రాలు
లేకుండా, ముత్యాలహారంనుదురు మీదుగా తలచుట్టూ తొడిగి, హారం మెడకు, చేతులకు ,
మడమలకు తొడగ బడినాయి. చెవులకు బంగారు తొడుగులు, నుదురుపై బొట్టు తప్ప మరేమి
ఆభరణాలు లేవు. సూరదాసు తన భక్తి ప్రభావము వలన కృష్ణడి శరీరముపై ఆభరణాలు లేవని
తెలుసుకున్నవాడై, భక్తి పారవశ్యముతో కవిత్వధోరణిలో పాట అందుకున్నాడు. భక్తి
మానవులలో మూడు రకాలుగా ప్రసరిస్తుంది. నిజం చెప్పాలంటే భక్తి భావము దక్షిణ
భారతదేశంనుండి ఉత్తర భారతదేశంలో భక్తి ప్రభావము ప్రసరిచిందని చెప్పవచ్చు. |


